Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన శాస్త్రంలో కూడా ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్!

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (17:26 IST)
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకంటించింది. కరోలిన్ ఆర్ బెర్టోజ్, మార్టిన్ మెల్డల్, బ్యారీ షార్ప్‌లెస్‌లు ఈ యేడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 
 
క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. షార్ప్‌లెస్, మెల్డల్‌లు తొలుత క్లిక్ కెమెస్ట్రీ జీవం పోయగా, బెర్టోజిల్ దానిని దైనందిన జీవితంలో వినియోగపడేలా అభివృద్ధి చేశారు. 
 
ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించగా తాజాగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిపై ప్రకటన వచ్చింది. భౌతిక శాస్త్రంలో మాదిరే రసాయన శాస్త్రంలోనూ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ యేడాది నోబెల్ బహుమతిని సమానంగా పంచుకోనున్న సంగతి తెల్సిందే. ఇక శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే నోబల్ శాంతి బహుమతిని ప్రకటన వెలువడింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments