ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడా..? ఇదేమైనా జోకా? శ్రీలంక

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (09:59 IST)
ఒకపుడు శ్రీలంక ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించివున్నారని, ఆయన త్వరలోనే బాహ్యప్రపంచంలోని వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు పళ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. 
 
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికేవున్నాడంటూ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, ఇదేమైనా జోకా అంటూ ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే, శ్రీలంక రక్షణ శాఖ అధికారి ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, 2009 మే 19వ తేదీన ప్రభాకరన్ హతమైనట్టు ధృవీకరించామని తెలిపారు. పైగా, ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments