Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడా..? ఇదేమైనా జోకా? శ్రీలంక

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (09:59 IST)
ఒకపుడు శ్రీలంక ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించివున్నారని, ఆయన త్వరలోనే బాహ్యప్రపంచంలోని వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు పళ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. 
 
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికేవున్నాడంటూ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, ఇదేమైనా జోకా అంటూ ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే, శ్రీలంక రక్షణ శాఖ అధికారి ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, 2009 మే 19వ తేదీన ప్రభాకరన్ హతమైనట్టు ధృవీకరించామని తెలిపారు. పైగా, ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments