Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా నిత్యానంద ఆరోగ్యం : శ్రీలంక వర్గాలు

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:14 IST)
వివాదాస్పద, ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆరోగ్యం మరింత విషమంగా ఉందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. అందువల్ల ఆయనకు అత్యవసరంగా చికిత్స చేయాలని తెలిపింది. ప్రస్తుతం నిత్యానంద పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
గత 2010లో అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిత్యానంద స్వామి ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే, కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు. 
 
ఈ క్రమంలో ఈక్వెడార్ దేశంలోని ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అనే పేరు పెట్టారు. ఈ దేశానికి అధ్యక్షుడు తానేనని, తన దేశానికి ఎవరైనా రావొచ్చని ప్రకటించారు. పైకా, కైలాస్ దేశానికి కొత్త కరెన్సీ కూడా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments