జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (15:36 IST)
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్‌లో ఈ నెల 2వ తేదీన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటరులో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ దళాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. 
 
భద్రతా బలగాలను రాకను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని కొల్హాన్ ఐజీ అజయ్ లిండ్ తెలిపారు. వీరి నుంచి విప్లవ సాహిత్యంతో పాటు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments