Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనిక బలగాల పొరపాటు.. వంద మంది శరణార్థుల బలి.. బోకో హరాం టెర్రరిస్టులపై దాడి..

నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (09:27 IST)
నైజీరియాలో శరణార్థులపై బాంబులు పేలాయి. సైనిక బలగాల పొరపాటుతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో బోకో హరాం తీవ్రవాదులపైకి వదిలిన బాంబులు, పొరపాటున ఓ శరణార్థి శిబిరంపై పడ్డాయి. ఈ ఘోర విషాదంలో వంద మందికిపైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు, శిబిరంలో వైద్యం సహా అనేక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు సైతం మృతి చెందారు. 
 
రన్‌లోని తీవ్రవాద శిబిరాలు లక్ష్యంగా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే తమ వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిపోయిందని మిలిటరీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ధ్రువీకరించారు. ఈశాన్య నైజీరియాలోని రన్‌ నగరం చాన్నాళ్లుగా బోకో హరాం తీవ్రవాదుల గుప్పిట్లో ఉంది. ఈ నగరంపై సైనిక చర్యకు దిగిన నైజీరియా బలగాలు మంగళవారం పెద్దఎత్తున వైమానిక దాడులు జరిపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments