Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట - 31 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 29 మే 2022 (11:55 IST)
ఆఫ్రికా దేశాల్లో అత్యధిక ముడి చమురును ఉత్పత్తి చేస్తూ దేశాల్లో నైజీరియా ఒకటి. ఈ దేశంలో ప్రధాన చమురుక్షేత్రం ఉన్న పోర్ట్ హార్‌కోర్ట్‌లోని చర్చి లోపలిభాగంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 31 మంది చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
శనివారం ఈ చర్చివద్ద కొంతమంది దాతలు చారిటీ ఈవెంట్‌లో భాగంగా ఆహార పదార్థాలు, ఇతర కానుకనులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పెద్ద సంఖ్యల ప్రజలు దూసుకుని రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
ఆహార పదార్థాలు, బహుమతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో చర్చి వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, జనం ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ ఎక్కువై తొక్కిసలాట సంభవించింది. దీంతో 31 మంది చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments