Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట - 31 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 29 మే 2022 (11:55 IST)
ఆఫ్రికా దేశాల్లో అత్యధిక ముడి చమురును ఉత్పత్తి చేస్తూ దేశాల్లో నైజీరియా ఒకటి. ఈ దేశంలో ప్రధాన చమురుక్షేత్రం ఉన్న పోర్ట్ హార్‌కోర్ట్‌లోని చర్చి లోపలిభాగంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 31 మంది చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
శనివారం ఈ చర్చివద్ద కొంతమంది దాతలు చారిటీ ఈవెంట్‌లో భాగంగా ఆహార పదార్థాలు, ఇతర కానుకనులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పెద్ద సంఖ్యల ప్రజలు దూసుకుని రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
ఆహార పదార్థాలు, బహుమతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో చర్చి వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, జనం ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ ఎక్కువై తొక్కిసలాట సంభవించింది. దీంతో 31 మంది చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments