Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాపై కొరడా.. యూకే కొత్త బిల్లు.. తప్పుదారి పట్టిస్తే..?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (14:49 IST)
యూకే సర్కారు సోషల్ మీడియాపై కొరడా ఝుళిపించింది. సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని తప్పుదారి పట్టించే సమాచారానికి అడ్డుకట్ట వేసే దిశగా.. యూకే సర్కారు సిద్ధమైంది. హింస, ఉగ్రవాదం, ఆత్మహత్య , సైబర్ నేరాలు, సైబర్ బెదిరింపులు వంటి హానికరమైన విషయాల నుంచి ప్రజలను రక్షించే సాంకేతిక సంస్థలను నియంత్రించడానికి కొత్త బిల్లు ప్రవేశ పెట్టనుంది యూకే టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్. 
 
అందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తప్పుదారి పట్టించే అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను నిషేధించడం తోపాటు దుర్మార్గానికి పాల్పడిన సంస్థలపై చర్యలు తీసుకోనే అధికారం యూకే టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్ ఆఫ్కామ్‌కు ఉంటుంది.
 
వచ్చే ఏడాది పార్లమెంటుకు సమర్పించబోయే కొత్త బిల్లు, యుకె ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ ఆన్‌లైన్ భద్రతా బిల్లు ప్రకారం వినియోగదారు సృష్టించిన కంటెంట్‌ను హోస్ట్ చేసే లేదా సోషల్ మీడియా సైట్‌లు, వెబ్‌సైట్‌లు, యాప్స్, ఇతర సేవలు అంటే ఆన్‌లైన్‌లో ఇతరులతో మాట్లాడటానికి అనుమతించే హానికరమైన కంటెంట్ వ్యాప్తిని తొలగించడంలో విఫలమైతే జరిమానా విధిస్తారు. ఆయా సంస్థల వార్షిక టర్నోవర్‌లో 18 మిలియన్ (24 మిలియన్ డాలర్లు) లేదా పది శాతం జరిమానా వేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments