Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం యుద్ధం చేయలేం... శాంతి కావాలి.. కాశ్మీర్ అంశం పరిష్కరించుకుందాం: నవాజ్ షరీఫ్

పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని,

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (09:57 IST)
పొరుగు దేశం భారత్‌తోనే కాకుండా మరో ఇతర దేశంతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కానీ.. కాశ్మీర్‌ వివాదం పరిష్కారం కాకుండా శాంతి నెలకొనే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. 
 
యురీ ఉగ్రదాడిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే నిందలు పాకిస్థాన్‌పై మోపడం భావ్యం కాదన్నారు. పైగా.. అంతర్జాతీయ సరిహద్దును దాటి.. పీవోకేలోకి ప్రవేశించి భారత ఆర్మీ కాల్పులు జరపడం అనేది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. 
 
ఉకపోతే... పేదరికంపై పోరులో పోటీ పడదామంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సవాలుపై షరీఫ్‌ స్పందిస్తూ.. పంట పొలాల్లో యుద్ధ ట్యాంకులు తిరుగుతుంటే పేదరికంపై పోరాటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇక కాశ్మీరీల పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments