Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (23:38 IST)
ఆగ్నేయాసియా దేశాలను ఓ భారీ భూకంపం వణికించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఈ ప్రకంపన ధాటికి భారీ భవనాలు సైతం నేలమట్టమయ్యాయి. మయన్మార్‌లో పలుచోట్ల రోడ్లు బీటలు వారాయి. ఒక్క రోజులోనే మూడు వరుస భూకంపాలు ఈ చిన్న దేశాన్ని అతలాకుతలం చేశాయి. 
 
మయన్మార్‍‌లో భూకంపం కారణంగా ఇప్పటివరకు 153 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల్లో చిక్కుకుని 800 మంది గాయపడ్డారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అటు థాయ్‌‍లాండ్‌‍, బంగ్లాదేశ్‌లోనూ భూకంపాలు సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయ్యాయి. 
 
మరోవైపు, భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు భారత్ తనవంతుగా ముందుకు వచ్చింది. మయన్మార్‌కు మానవతా కోణంలో సాయం చేసేందుకు వివిధ రకాలనై సామాగ్రిని పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments