Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా రెండు రైళ్ల ఢీ.. సొరంగ మార్గంలో అదెలా సాధ్యం...200మందికి పైగా గాయాలు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (13:14 IST)
Malaysia
మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగ మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 200 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పెట్రోనాస్ టవర్స్కు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డట్లు, 160 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. రైళ్లలో సమాచార లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ చెప్పారు.  మెట్రోరైలు ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాన మంత్రి మొహిద్దీన్ యాసీన్ దర్యాప్తునకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments