Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో దారుణం: 160 మంది జలసమాధి.. వలసదారులపై..?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (11:33 IST)
లిబియాలో దారుణం చోటుచేసుకుంది. లిబియాలోని మధ్యధరా సముద్రంలో  రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 160 మంది జలసమాధి అయ్యారు. ఈ రెండు ప్రమాదాలు గత వారం రోజుల్లో జరిగాయని వలసదారుల విభాగం అధికార ప్రతినిధి సఫా సెహ్లి తెలిపారు. వీరంతా ఐరోపాకు అక్రమంగా వలసపోతున్నవారేనని చెప్పారు. 
 
చెక్క, రబ్బరు పడవల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై.. ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 1500మంది ప్రాణాలు కోల్పోయారని.. దాదాపు 12వేల మందిని భద్రతా సిబ్బంది లిబియాకు తీసుకొచ్చారని చెప్పారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, పేదరికం వల్ల వలసపోతున్న వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
 
లిబియాలో వలసదారులపై దారుణాలు జరుగుతున్నాయి. తిరిగి వచ్చిన వారిని బలవంతపు కార్మికులను చేయడం, కొట్టడం, అత్యాచారాలకు పాల్పడటం జరుగుతోంది. వలసదారులు అక్రమ రవాణాదారుల పడవలపై లిబియాను విడిచిపెట్టడానికి అనుమతించడానికి ముందు కుటుంబాల నుండి డబ్బును దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments