Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో దారుణం: 160 మంది జలసమాధి.. వలసదారులపై..?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (11:33 IST)
లిబియాలో దారుణం చోటుచేసుకుంది. లిబియాలోని మధ్యధరా సముద్రంలో  రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 160 మంది జలసమాధి అయ్యారు. ఈ రెండు ప్రమాదాలు గత వారం రోజుల్లో జరిగాయని వలసదారుల విభాగం అధికార ప్రతినిధి సఫా సెహ్లి తెలిపారు. వీరంతా ఐరోపాకు అక్రమంగా వలసపోతున్నవారేనని చెప్పారు. 
 
చెక్క, రబ్బరు పడవల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై.. ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 1500మంది ప్రాణాలు కోల్పోయారని.. దాదాపు 12వేల మందిని భద్రతా సిబ్బంది లిబియాకు తీసుకొచ్చారని చెప్పారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, పేదరికం వల్ల వలసపోతున్న వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
 
లిబియాలో వలసదారులపై దారుణాలు జరుగుతున్నాయి. తిరిగి వచ్చిన వారిని బలవంతపు కార్మికులను చేయడం, కొట్టడం, అత్యాచారాలకు పాల్పడటం జరుగుతోంది. వలసదారులు అక్రమ రవాణాదారుల పడవలపై లిబియాను విడిచిపెట్టడానికి అనుమతించడానికి ముందు కుటుంబాల నుండి డబ్బును దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments