మీ ఆతిథ్యం అమితానందానికి గురిచేసింది : జీ జిన్‌పింగ్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (12:55 IST)
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆతిథ్యానికి మంత్రమగ్ధులయ్యారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోడీ - జిన్‌పింగ్‌లు శనివారం మహాబలిపురం సముద్రతీరంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ భేటీలో చైనా అధినేత మాట్లాడుతూ, 'మీరు ఇచ్చిన ఆతిథ్యం మ‌మ్మ‌ల్ని అమితానందానికి గురి చేసింది. నేను, మా అధికారులంతా ఇదే ఫీలింగ్‌తో ఉన్నాం. ఈ అనుభ‌వాలు.. త‌న‌కు, త‌న బృందానికి చిర‌కాల స్మృతుల‌గా మిగిలిపోతాయి అని జిన్‌పింగ్ అన్నారు. 
 
అలాగే, శుక్ర‌వారం మ‌హాబ‌లిపుంలో జ‌రిగిన స‌మావేశం గురించి కూడా జిన్‌పింగ్ గుర్తు చేశారు. మామ‌ల్ల‌పురంలో మ‌నం ఇద్ద‌రు స్నేహితుల్లా మాట్లాడుకున్నట్టు వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాల‌పై మ‌న‌స్ఫూర్తిగా చ‌ర్చించుకున్నామ‌ని జిన్‌పింగ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments