Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై సర్వత్రా ఆందోళన

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (18:38 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో కో-ఎడ్యుకేషన్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. అమ్మాయిలకు బోధించేందుకు పురుషులకు అనుమతి లేదని తాలిబన్లు విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు. దేశంలో విద్యా విధానం కూడా షరియా చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని హక్కానీ స్పష్టం చేశారు. దేశంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. హక్కానీ నిన్ననే తాత్కాలిక విద్యాశాఖా మంత్రిగా నియమితులయ్యారు. 
 
తాలిబన్ల తాజా నిర్ణయం కారణంగా అమ్మాయిలు ఉన్నత విద్యకు దూరమవుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా తరగతులు నిర్వహించేందుకు తగిన మానవ వనరులు అందుబాటులో లేకపోవడం, ఖర్చు తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉండడంతో యూనివర్సిటీలు ఈ విషయంలో ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అమ్మాయిలకు ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments