Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన విలువైనది.. మోదీ గ్రేట్ గై.. డొనాల్డ్ ట్రంప్

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (17:05 IST)
భారత పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ మధ్యే ట్రంప్ సతీమణి మెలానియా కూడా తన ఇండియా విజిట్ ని, భర్తతో కలిసి తన తాజ్ మహల్ సందర్శనను, ఢిల్లీ స్కూల్లో విద్యార్థులతో తను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ట్విట్టర్ ద్వారా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో భారత పర్యటన విలువైన విజిట్ అని ట్రంప్ అన్నారు. మాటిమాటికీ భారత పర్యటనను గుర్తు చేసుకుని ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో లక్షలాది ప్రజలు హాజరయ్యారని, ఆ కార్యక్రమంలో తాను పాల్గొనడం మరువరానిదని.. చెప్పారు. భారత ప్రధాని మోదీతో కలిసి తాను ఈ ఈవెంట్లో పాల్గొన్నానని.. అది అద్భుతమైన ఘటన అంటూ చెప్పుకొచ్చారు. 
 
అసలు ప్రధాని మోదీని భారత ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో, ఆరాధిస్తున్నారో తెలుసుకున్నా.. అంటూ.. మోదీని ''గ్రేట్ గై'' గా అభివర్ణించారు. భారత పర్యటన, అహ్మదాబాద్ వంటి క్రేజ్ తనకు ఎప్పుడూ తారసిల్లలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత జనాలకు మోదీ గొప్పనాయకుడని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం