Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో మేలు జరిగిందా? ఎలా?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (16:51 IST)
కరోనా వైరస్ కారణంగా చైనాకు చుక్కలు కనిపించాయి. కరోనా ప్రభావంతో జనాలు ఇళ్లలోంచి బయటికి రావడమే మానేశారు. ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు విధించింది. దీంతో అక్కడి పారిశ్రామిక రంగం కుంటుపడింది. ఇది చైనా ఆర్థికవృద్ధిని కుంగదీసినప్పటికీ.. వాయు కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది. తాజాగా నాసా వాయు కాలుష్యానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది.  
 
ఈ ఫోటోలు వాయు కాలుష్యానికి కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్‌కి సంబంధించింది. మోటార్ వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కర్మాగారాలు ఈ గ్యాస్‌ను అధికమొత్తంలో విడుదల చేస్తుంటాయి. ఈ చిత్రాల ప్రకారం.. జనవరి మధ్య చైనా దేశ వాతావరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణం అధిక స్థాయిలో ఉండగా.. ఫిబ్రవరి నెలలో దీనిస్థాయి భారీగా తగ్గిపోయింది. 
 
వైరస్ కేంద్రమైన వూహాన్ నగరంలో తొలుత నైట్రోజన్ స్థాయిలు తగ్గడం ప్రారంభించాయి. ఆ తరువాత.. ఆర్థిక రంగం నెమ్మదించే కొద్ది.. బీజింగ్, షాంఘాయ్ వంటి నగరాల్లోనూ వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. కరోనా కారణంగా వాయు కాలుష్యం ఈ స్థాయికి తగ్గుతుందని తాను భావించట్లేదని నాసా పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments