Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాయి దీవిలో మంటలు: 36 మంది మృతి.. పలు ఇళ్లు దగ్ధం

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (19:14 IST)
మౌయి ద్వీపం యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయి దీవులలో ఒకటి. ఈ దీవిలో భయంకరమైన మంటలు వ్యాపించాయి. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక పట్టణం లహైనాలో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 12,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 
 
అడవి మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి దూకారు. వేగంగా వ్యాపిస్తున్న అడవి మంటల్లో 36 మంది చనిపోయారు. పలువురు ఈ మంటల్లో చిక్కుకుని గాయాలపాలైయ్యారు. 
 
హవాయి ద్వీపంలోని విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ద్వీపంలో రెండువేల మంది పర్యాటకులు ఆశ్రయం పొందినట్లు సమాచారం. 
 
హవాయి కన్వెన్షన్ సెంటర్ పర్యాటకులకు, స్థానికులకు ఒకే విధంగా వసతి కల్పించడానికి సిద్ధంగా ఉంచబడింది. అడవి మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేస్తున్నారు. రెస్క్యూ ప్రయత్నానికి సహాయం చేయాలని అధ్యక్షుడు జో-బైడెన్ సైన్యాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments