Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో పరువు హత్యలు: భర్తను కాల్చేశారు.. తల్లీ బిడ్డను గొడ్డలితో నరికేశారు!

పరువు హత్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పరువు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే వారు చివరికి సునాయాసంగా హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు మ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (16:31 IST)
పరువు హత్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పరువు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే వారు చివరికి సునాయాసంగా హత్యలు కూడా చేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కూడా పరువు పేరుతో దారుణంగా హతమార్చారు. పాక్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ పెద్ద నోట్లో తుపాకీ పెట్టి మూడు రౌండ్ల బుల్లెట్లతో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఇక అతడి భార్య, నాలుగేళ్ల కుమారుడి తలలను గొడ్డలితో నరికేశారని పోలీసులు తెలిపారు. ఇక సంఘటన జరిగిన స్థలానికి సమీపంలో ఒక మోటర్ సైకిల్, కాస్మోటిక్స్ ఉన్న పర్సు లభించాయని, ఇది పరువు హత్యే అయి ఉండొచ్చనని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడితో పాటు మృతి చెందిన వారిద్దరూ పిల్లాడికి తల్లిదండ్రులా అనేది నిర్ధారించేందుకు రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments