Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల పైశాచిక క్రీడ: బస్సులో 32 మంది ప్రయాణికులకు నిప్పు, సజీవ దహనం

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (14:12 IST)
ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పశ్చిమ ఆఫ్రికాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పైన విరుచుకపడ్డారు. ఆపై ప్రయాణికులు బస్సులో వుండగానే పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసి రాక్షసానందం పొందారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

 
పూర్తి వివరాలను చూస్తే... సోంగో గ్రామానికి చెందిన గ్రామస్తులు బస్సులో మార్కెట్టుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉగ్రవాదులు బస్సుకు అడ్డు తగిలారు. డ్రైవరును బస్సు నుంచి దింపి తుపాకీతో కాల్చి చంపారు.

 
ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసేసారు. బస్సుపై పెట్రోలు పోయడం మొదలుపెట్టారు. దీనితో లోపలున్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోకుండా నిప్పు పెట్టి సజీవంగా దగ్ధం చేసారు. ఈ దారుణ ఘటనలో 32 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడులకు పాల్పడింది అల్ ఖైదా ఉగ్రవాదులని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments