Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల పైశాచిక క్రీడ: బస్సులో 32 మంది ప్రయాణికులకు నిప్పు, సజీవ దహనం

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (14:12 IST)
ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పశ్చిమ ఆఫ్రికాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పైన విరుచుకపడ్డారు. ఆపై ప్రయాణికులు బస్సులో వుండగానే పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసి రాక్షసానందం పొందారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

 
పూర్తి వివరాలను చూస్తే... సోంగో గ్రామానికి చెందిన గ్రామస్తులు బస్సులో మార్కెట్టుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉగ్రవాదులు బస్సుకు అడ్డు తగిలారు. డ్రైవరును బస్సు నుంచి దింపి తుపాకీతో కాల్చి చంపారు.

 
ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసేసారు. బస్సుపై పెట్రోలు పోయడం మొదలుపెట్టారు. దీనితో లోపలున్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోకుండా నిప్పు పెట్టి సజీవంగా దగ్ధం చేసారు. ఈ దారుణ ఘటనలో 32 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడులకు పాల్పడింది అల్ ఖైదా ఉగ్రవాదులని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments