Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:44 IST)
ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేశాయి. ఆదివారం తెల్లవారుజామున రెండు వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మేడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
 
తొలి భూకంపం కేంద్రాన్ని భూమికి అడుగు భాగంలో 43 కిలోమీటర్ల, రెండోది 40 కిలోమీటర్లు లోతున సంభవించినట్టు వెల్లడింది. అయితే, ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభించిన విషయం తెల్సిందే. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments