Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:44 IST)
ఇండోనేషియాను వరుస భూకంపాలు కుదిపేశాయి. ఆదివారం తెల్లవారుజామున రెండు వరుస భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మేడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.
 
తొలి భూకంపం కేంద్రాన్ని భూమికి అడుగు భాగంలో 43 కిలోమీటర్ల, రెండోది 40 కిలోమీటర్లు లోతున సంభవించినట్టు వెల్లడింది. అయితే, ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభించిన విషయం తెల్సిందే. సబాంగ్‌కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments