Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో కూలిన విమానం... 12 గంటలు ఈది ఒడ్డుకు చేరిన రక్షణమంత్రి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (07:51 IST)
ఇటీవల 64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహాసముద్రంలో ఒక బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే నడి సముద్రంలోకి వెళ్లిన తర్వాత హెలికాఫ్టరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కుప్పకూలిపోయింది. దీంతో మంత్రితో ప్రయాణించిన ముగ్గురి జాడ కనిపించలేదు. 
 
కానీ, ఆయన మాత్రం సీటును ఊడబెరికి దాన్ని లైఫ్ జాకెట్‌లా ఉపయోగించుకున్నారు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయన్ను గమనించి ఒడ్డుకు చేర్చారు. మరోవైపు, మంత్రితో పాటు ప్రయాణించినవారిలో చీఫ్ వారెంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సహసమే చేశారు. 
 
ఆయన కూడా ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. పైవాడి నుంచి తనకు పిలుపు రాకపోవడం వల్లే తీరానికి చేరుకోగలిగాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments