Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో కూలిన విమానం... 12 గంటలు ఈది ఒడ్డుకు చేరిన రక్షణమంత్రి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (07:51 IST)
ఇటీవల 64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహాసముద్రంలో ఒక బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే నడి సముద్రంలోకి వెళ్లిన తర్వాత హెలికాఫ్టరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కుప్పకూలిపోయింది. దీంతో మంత్రితో ప్రయాణించిన ముగ్గురి జాడ కనిపించలేదు. 
 
కానీ, ఆయన మాత్రం సీటును ఊడబెరికి దాన్ని లైఫ్ జాకెట్‌లా ఉపయోగించుకున్నారు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయన్ను గమనించి ఒడ్డుకు చేర్చారు. మరోవైపు, మంత్రితో పాటు ప్రయాణించినవారిలో చీఫ్ వారెంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సహసమే చేశారు. 
 
ఆయన కూడా ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. పైవాడి నుంచి తనకు పిలుపు రాకపోవడం వల్లే తీరానికి చేరుకోగలిగాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments