Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు దశాబ్దాల తర్వాత భూమికి చంద్ర శిలలు

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (07:46 IST)
నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి చంద్రుడి మీద నుంచి నమూనాలు (చంద్ర శిలలు) భూమికి చేరనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మిషన్‌ చేపట్టిన చైనా క్యాప్సుల్స్‌ (చాంగ్‌ 5) వారం కిందటే చైనాపై ల్యాండ్‌ అయ్యింది.

చంద్రుడిపై రాళ్లు, ఇతర మృత్తికలు డ్రిల్లింగ్‌ ద్వారా సమీకరించిన చాంగ్‌ ఆదివారం ఉదయం తిరిగి భూమికి బయల్దేరింది. నాలుగు ఇంజన్లను 22 నిమిషాలు పాటు పని చేయించడం ద్వారా చంద్రుని కక్ష్య నుంచి చాంగ్‌ 5 బయలుదేరిందని చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ (నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

మూడు రోజుల్లో మంగోలియా ప్రాంతానికి చాంగ్‌ 5 చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో జాబిల్లిని చేరుకున్న చాంగ్‌ 5 అక్కడ సుమారు రెండు కిలోల రాళ్ల నమూనాలను సేకరించింది.

1976లో నాటి సోవియట్‌ యూనియన్‌ పంపిన లూనా 24 చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో జాబిల్లి నుంచి నమూనాలు తీసుకురావడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments