Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా కన్ను.. కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:47 IST)
fish
భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని తన దేశంలో కలిపేసుకొవాలని చూస్తున్నది. లద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో బలగాలను మొహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 
 
అయితే, చైనా ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంది. చైనా నుంచి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే నదులను కలుషితం చేస్తుంది. దీనివలన నదులు నల్లగా మారిపోతున్నాయి. అందులో నివసించే చేపలు, ఇతర జీవులకు ఆక్సీజన్ అందక వేల సంఖ్యలో మరణిస్తున్నాయి.
 
చైనా బోర్డర్‌లో పెద్ద ఎత్తున కట్టడాలను నిర్మిస్తుంది. ఈ కట్టడాల వ్యర్థాలను నదిలో కామెంగ్ నదిలో కలిపేస్తుంది. ఫలితంగా నదిలోని నీరు మొత్తం నల్లగా మారిపోయింది. సాధారణంగా లీటర్ నీటిలో కరిగే వ్యర్థాల పరిమాణం 300 మిల్లీ గ్రాముల నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండవచ్చు. 
 
కానీ, కామెంగ్ నదిలో కరిగే వ్యర్థాలు 6800 మిల్లీ గ్రాముల వరకు ఉంటోంది. దీంతో నది మొత్తం నల్లగా మారిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది. ఎగువ ప్రాంతంలో చైనా కట్టడాలు నిర్మిస్తూ వాటి వ్యర్థాలను పెద్ద సంఖ్యలో కామెంగ్ నదిలో కలిపేస్తుందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments