Webdunia - Bharat's app for daily news and videos

Install App

నౌకాదళంలోకి ‘పీ15బి’ తొలి నౌక

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (15:05 IST)
భార‌త అమ్ముల పొదిలో మ‌రో ఆయుదం చెరింది. దేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు15బి (పీ15బి) పేరిట నిర్మించిన తొలినౌక భారత నౌకాదళంలో చేరింది. ముంబయి మజగాన్‌ డాక్‌లో అక్టోబరు 28న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తయారీ సంస్థ ప్రతినిధులు భారత నౌకాదళ అధికారులకు నౌక అప్పగింత పత్రాలను అందజేశారు. 
 
 
పీ15బి పేరిట నాలుగు నౌకల నిర్మాణానికి మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ (ముంబయి) సంస్థ గతంలోనే ఆర్డర్లు దక్కించుకుంది. ఈనౌక 163 మీటర్ల పొడవుతో 30 నాటికళ్ల వేగంతో ప్రయాణం చేయగలదని నేవీ వర్గాలు తెలిపాయి. ఉపరితలం నుంచి (మిసైల్స్‌) గాలిలోకి, ఉపరితలం నుంచి (బ్రహ్మోస్‌) ఉపరితలానికి, టార్పెడో ట్యూబ్‌ లాంచర్లు, రాకెట్‌ లాంచర్లు, సూపర్‌ ర్యాపిడ్‌ తుపాకులు కలిగి ఉండటం ఈ నౌక ప్రత్యేకత అని నేవీ వర్గాలు వివరించాయి. ఇది శ‌త్రువుల‌కు దుర్బేధ్యం అని నీటి నుంచి గ‌గ‌న త‌లానికి, నీటిలో నుంచి, నీటిలోకి యుద్ధ ప్ర‌క్రియ‌లు దీని ద్వారా నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని అధికారులు వివ‌రిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments