Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషి సునక్‌కు షాకిచ్చిన బ్రిటన్ పౌరులు - లిజ్ ట్రస్‌కే ప్రధాని పగ్గాలు!

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (16:15 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో పోటీపడిన భారత సంతతి మూలాలు ఉన్న రిషి సునక్‌కు ఆ దేశ ప్రజాప్రతినిధులు, పౌరులు తేరుకోలేని షాకిచ్చారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్ ఎంపికయ్యే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 90 శాతం మంది ప్రజా ప్రతినిధులు లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి పదవి చివరి దశకు చేరుకుంది. 
 
బ్రిటన్ వ్యాప్తంగా గత ఆరు వారాల హస్టింగ్స్ పర్యటనలో, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ వర్సెస్ ట్రస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. వీరిద్దరూ 1,75,000 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల మద్దతు కోసం పోటీపడ్డారు. 
 
ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తదుపరి ప్రధాని ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఇందులో ఆరంభంలో రిషి సునక్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత ఆయన లిజ్ ట్రస్ చేతిలో వెనుకబడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments