Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా నియోజకవర్గంలో స్కూల్స్ మెర్జింగ్ రగడ...

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో పాఠశాలల విలీనం. ఇది ఇపుడు అధికార వైకాపా ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంది. పాఠశాలలో విలీనంపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారికి సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు, ఎంపీలు సతమతమవుతున్నారు. 
 
తాజాగా సెగ మంత్రి రోజాకు తగిలింది. పాఠశాలల విలీన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది. 
 
స్కూల్స్ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి యాత్రను మొదలుపెట్టిన యూటీఎఫ్ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వరకు కొనసాగింతుంది. ఇక్కడ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుుకున్నారు. 
 
తమ గ్రామంలో పాఠశాల లేకపోతే తమ పిల్లల్ని ఎక్కడికి పంపి చదివించుకోవాలని వారు నిలదీశారు. కాగా, మంత్రి రోజా నియోజకవర్గంలోనే దాదాపు 18 స్కూల్స్ విలీనం దెబ్బకు మూతపడనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments