Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా నియోజకవర్గంలో స్కూల్స్ మెర్జింగ్ రగడ...

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో పాఠశాలల విలీనం. ఇది ఇపుడు అధికార వైకాపా ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంది. పాఠశాలలో విలీనంపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారికి సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు, ఎంపీలు సతమతమవుతున్నారు. 
 
తాజాగా సెగ మంత్రి రోజాకు తగిలింది. పాఠశాలల విలీన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది. 
 
స్కూల్స్ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి యాత్రను మొదలుపెట్టిన యూటీఎఫ్ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వరకు కొనసాగింతుంది. ఇక్కడ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుుకున్నారు. 
 
తమ గ్రామంలో పాఠశాల లేకపోతే తమ పిల్లల్ని ఎక్కడికి పంపి చదివించుకోవాలని వారు నిలదీశారు. కాగా, మంత్రి రోజా నియోజకవర్గంలోనే దాదాపు 18 స్కూల్స్ విలీనం దెబ్బకు మూతపడనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments