Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా నియోజకవర్గంలో స్కూల్స్ మెర్జింగ్ రగడ...

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో పాఠశాలల విలీనం. ఇది ఇపుడు అధికార వైకాపా ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంది. పాఠశాలలో విలీనంపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారికి సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు, ఎంపీలు సతమతమవుతున్నారు. 
 
తాజాగా సెగ మంత్రి రోజాకు తగిలింది. పాఠశాలల విలీన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ హెచ్చరించింది. 
 
స్కూల్స్ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి యాత్రను మొదలుపెట్టిన యూటీఎఫ్ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వరకు కొనసాగింతుంది. ఇక్కడ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుుకున్నారు. 
 
తమ గ్రామంలో పాఠశాల లేకపోతే తమ పిల్లల్ని ఎక్కడికి పంపి చదివించుకోవాలని వారు నిలదీశారు. కాగా, మంత్రి రోజా నియోజకవర్గంలోనే దాదాపు 18 స్కూల్స్ విలీనం దెబ్బకు మూతపడనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments