ఎనిమిది స్కూల్ విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగికదాడి

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (14:19 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఎనిమిది మంది బాలుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని పూణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూరత్‌లోని స్థానిక మున్సిపల్ పాఠశాలలో నిషంత్ వ్యాస్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదివే బాలుళ్ళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించింది. అలాగే, ప్రిన్సిపాల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి తర్వాత పరాలీలో ఉన్న ప్రిన్సిపాల్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం