Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 22 మంది కార్మికులు మృతి

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:11 IST)
marble mine
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జియారత్ ఘర్ పర్వత శ్రేణుల్లో ఉన్న చలువరాతి గనులు కుప్పకూలాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 
 
శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు ఉండడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల్లో 12 మంది మైనర్లు ఉన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
 
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్ ఘర్ పర్వత శ్రేణులున్నాయి. ఈ శ్రేణుల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments