Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను ఏకాకిని చేసేందుకే జాదవ్‌కు ఉరిశిక్ష... పాకిస్థాన్ ఎత్తుగడ

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:42 IST)
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుగా ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా.. అంతర్జాతీయంగా భారత్‌ను ఏకాకిని చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. 
 
ఇదేవిషయంపై ఉడ్రోవిల్సన్ దక్షణాసియా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ కుగెల్‌మన్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జాదవ్ ఉరిశిక్షను తెరపైకి తెచ్చిందన్నారు. జాదవ్‌ను రక్షించేందుకు భారత్ ముందుకొస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ బేరసారాలకు దిగేందుకు కూడా వెనకాడబోదని అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments