Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను ఏకాకిని చేసేందుకే జాదవ్‌కు ఉరిశిక్ష... పాకిస్థాన్ ఎత్తుగడ

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:42 IST)
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుగా ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా.. అంతర్జాతీయంగా భారత్‌ను ఏకాకిని చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. 
 
ఇదేవిషయంపై ఉడ్రోవిల్సన్ దక్షణాసియా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ కుగెల్‌మన్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జాదవ్ ఉరిశిక్షను తెరపైకి తెచ్చిందన్నారు. జాదవ్‌ను రక్షించేందుకు భారత్ ముందుకొస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ బేరసారాలకు దిగేందుకు కూడా వెనకాడబోదని అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments