Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్...

అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కదిరిలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:30 IST)
అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా కదిరిలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల రోజున ఆలయానికి స్థానికంగా నివశించే ఇంటర్ చదివే విద్యార్థిని వెళ్లింది. ఈ బాలికను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వా వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురి కోసం వెతుకులాట ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం