Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా కేసులు వున్నాయని రాసినందుకు జర్నలిస్టుకు 4 ఏళ్లు జైలు

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:14 IST)
చైనా మరో కర్కశమైన చర్య తీసుకుంది. తమ దేశంలో కరోనా వైరస్ కేసులు వున్నాయంటూ రాసిన నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేసి జైలులో పెట్టింది. కరోనావైరస్ సంబంధ పరిస్థితిని ఎవరైనా బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై చైనా కఠినంగా వ్యవహరిస్తుందనేందుకు ఇదో నిదర్శనం.
 
కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిందని అగ్రరాజ్యం అమెరికా ఎ్పపటినుంచో వాదిస్తోంది. వుహాన్ నగరంలో కరోనావైరస్ పరిస్థితి గురించి చైనాకు చెందిన నలుగురు జర్నలిస్టులు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వార్తలు రాసారు.
 
దీనిపై చైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వార్తలు రాసిన జర్నలిస్టులను జైలులో పెట్టింది. వారిలో ఇద్దరిని విడుదల చేయగా ఓ జర్నలిస్టుకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా నాలుగో జర్నలిస్టు ఏమయ్యారనేది సస్పెన్సుగా మారింది. ఆ జర్నలిస్టు ఏమయ్యారో కూడా ఇప్పటివరకూ అంతుబట్టడంలేదు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments