Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి చోటు

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:55 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధకార బృందంలో మరో భారతీయురాలికి చోటు దక్కిది. కశ్మీర్ లో పుట్టి అమెరికాలోని లూసియానాలో పెరిగిన ఐషా షా అనే యువతికి ‘సీనియర్’ పోస్టును బైడెన్ అప్పగించారు. శ్వేతసౌధం డిజిటల్ వ్యూహ విభాగంలో రాబ్ ఫ్లాహెర్తీని ఎంపిక చేశారు.
 
ఆమెతో పాటు డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో మరికొందరినీ బైడెన్ నియమించారు. డిప్యూటీ డైరెక్టర్లుగా రెబెక్కా రింకెవిచ్, క్రిస్టియన్ టామ్, డిజిటల్ ఎంగేజ్ మెంట్ డైరెక్టర్ గా కామెరాన్ ట్రింబుల్, ప్లాట్ ఫాం మేనేజర్ గా బ్రెండన్ కోహెన్, డిజిటల్ పార్ట్ నర్ షిప్ మేనేజర్ గా మహా ఘాండౌర్, వీడియో డైరెక్టర్ గా జొనాథన్ హెబర్ట్, ప్లాట్ ఫాం డైరెక్టర్ గా జేమీ లోపెజ్, క్రియేటివ్ డైరెక్టర్ గా కెరానా మ్యాగ్ వుడ్, డిజైనర్ గా యాబీ పిట్జర్, ట్రావెలింగ్ కంటెంట్ డైరెక్టర్ గా ఒలీవియా రైజ్నర్ లను నియమించారు.
 
బృందంలో వైవిధ్యమైన నిపుణులున్నారని, వాళ్లకు డిజిటల్ వ్యూహాల్లో ఎనలేని అనుభవం ఉందని బైడెన్ చెప్పారు. కొత్తగా, సృజనాత్మక పద్ధతుల్లో అమెరికా ప్రజలకు శ్వేత సౌధాన్ని వారు మరింత దగ్గర చేస్తారని చెప్పారు. ఇంత మంచి టీంతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments