Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన సూదులతో 20 మంది వృద్ధులను చంపిన నర్సు

జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమ

Webdunia
బుధవారం, 11 జులై 2018 (19:43 IST)
జపాన్ దేశంలోని సబర్బన్ టోక్యోకు చెందిన ఓ నర్సు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రాణాంతక రసాయన సూదుల ద్వారా 20 మంది వృద్ధుల ప్రాణాలు తీసింది. ను వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమైన కేసులో ఓ నర్సుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సబర్బన్ టోక్యోలోని ఓ హాస్పిటల్‌లో 2016లో ఓ 88 ఏళ్ల వృద్దుడు చనిపోయాడు. ఈయన మృతికి అయూమి కుబోకి(31) అనే మహిళా నర్సు కారణమని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఇప్పటివరకూ 20 మందిని చంపినట్లు వెల్లడించారు. 
 
చావుబతుకుల్లో ఉన్న పేషెంట్ల టైమ్‌ని కంట్రోల్ చేయడానికే తాను ప్రయత్నించానని, ఆ సమయంలో 20 మంది చనిపోయినట్లు ఆమె విచారణలో తెలిపింది. 2016లో వృద్దుడుని చంపిన తర్వాత నుంచి నిందితురాలు నర్సుగా పనిచేయట్లేదని పోలీసులు తెలిపారు. అసలు నర్సు ఇదంతా ఎందుకు చేసిందనే దానిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments