Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల వయస్సులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన జానెట్ జాక్సన్

ప్రముఖ గాయని జానెట్ జాక్సన్ 50 ఏళ్ల వయస్సులో తొలి సంతానానికి తల్లి అయ్యారు. ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈమెకు పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (15:53 IST)
ప్రముఖ గాయని జానెట్ జాక్సన్ 50 ఏళ్ల వయస్సులో తొలి సంతానానికి తల్లి అయ్యారు. ఏడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈమెకు పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2012లో ఖతార్‌కు చెందిన వ్యాపారవేత్త విసాం అల్ మనాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏప్రిల్‌లో 'అన్‌బ్రేకబుల్‌' టూర్‌ను హఠాత్తుగా రద్దు చేసుకున్న జానెట్‌ ఇటీవల లండన్‌లో పిల్లలకు కావలసిన సామగ్రి కొంటూ కన్పించారు. 
 
తాను కుటుంబంపై దృష్టిపెట్టాలనుకుంటున్నానని ఫ్యాన్స్‌కు ఇచ్చిన వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు. 45 ఏళ్లు దాటాక పిల్లల్ని కనే హాలీవుడ్ ప్రముఖుల్లో జానెట్ కూడా చేరిపోయింది. కాగా.. ఆస్కార్‌ అవార్డు గ్రహీత హాలెబెర్రీ 47 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు తల్లయ్యారు. జాన్‌ ట్రవోల్టా భార్య కెల్లీ ప్రెస్టన్‌ 48 ఏళ్ల వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments