Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బుద్ధి మారలేదు.. చుక్కలు చూపించిన భారత్

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:14 IST)
పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోలేదు. గతేడాది ఆగస్ట్ నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. తుపాకీ తూటాలు, మోర్టాన్‌లతో కాల్పులకు తెగబడింది. సైనికులతో స్థావరాలతో పాటుగా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఆరుగురు పౌరులు మరణించారు.
 
కొన్ని ఇల్లు ధ్వంసం అయ్యాయి. గురేజ్ నుంచి ఉరి సెక్టార్ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఇండియాలోకి జొప్పించేందుకు పాక్ ప్రయత్నం చేసింది. అయితే, పాక్‌కు బుద్ధిచెప్పేందుకు ఇండియా సైన్యం ఎదురుదాడికి దిగింది. 
 
రాకెట్ల వర్షం కురిపించింది. ఇండియా ఎదురుదాడిలో పాక్ లోని అనేక సైనిక బంకర్లు, లాంచింగ్ ప్యాడ్లు, చమురు నిల్వలు ధ్వంసం అయ్యాయి. 11 మంది పాక్ సైనికులు హతం అయ్యారు. అనేక మంది పాక్ సైనికులు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను శుక్రవారం భారత ఆర్మీ విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments