చొరబాటుకు యత్నం - శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (19:01 IST)
శ్రీనగర్ ప్రాంతంలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన భద్రతా బలగాలు ఆమెను మట్టుబెట్టాయి. అలాగే, మరో ఉగ్రవాదిని కూడా కాల్చివేశారు. 
 
సరిహద్దుల ఆవతల నుంచి కొందరు భారత భూభాగంలోని వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి వారు హెచ్చరించారు. అయితే, వారు ఏమాత్రం పట్టించుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించగా, వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి. 
 
కానీ, వారు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బుల్లెట్ తగలడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే, మరో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టాయి. అయితే, ఉ గ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదని భద్రతా బలగాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments