Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాకోట్‌లో జీహాదీలకు జైషే శిక్షణ

Jaishey
Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:30 IST)
భారత్‌పై ఉగ్ర దాడులకు 40 మంది జీహాదీలకు జైషే మొహమ్మద్ ఉగ్రవాది సంస్థ శిక్షణ ఇస్తోంది. ఇటీవల భారత వాయిసేన దాడి చేసిన బాలాకోట్‌లోని జైషే స్థావరం వద్దే ఈ శిక్షణ చురుకుగా సాగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం.

జమ్మూకశ్మీర్‌తో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు లక్ష్యంగా ఉగ్రవాదులకు జైషే శిక్షణ ఇస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కొన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు పాక్ వ్యూహరచన చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ఇంటెలిజెన్స్ శాఖ సమాచారం అందిస్తూ వస్తోంది.
 
పాక్ జాతీయుడి అరెస్టు
అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాక్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని పేరు బష్రత్ అలీగా గుర్తించారు.

అనుమానితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు దొరకలేదని తెలిపారు. జమ్ము కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్కోట్కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments