Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లు పెట్టి వజ్ర, బంగారంతో మాస్క్ చేయించాడు.. మిలమిలా మెరిసిపోతుందిగా..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (20:32 IST)
Mask
కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. ఈ మాస్కులు బయట కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు.. చాలామంది. మరికొందరు ఫ్యాషన్‌కు తగినట్లుగా మ్యాచింగ్ మాస్క్‌లు ఫాలో అవుతున్నారు. 
 
ఇక సౌండ్ పార్టీలయితే ఏకంగా బంగారంతోనే మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. కొందరు లక్షల్లో బంగారు మాస్కుల కోసం పెడితే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కస్టమర్ మాత్రం ఏకంగా కోట్లే పెట్టేశాడు.
 
నగల తయారీ సంస్థ యవెన్ కంపెనీ మాస్క్‌ను బంగారం, వజ్రాలను కలిపి తయారు చేసిందని వెల్లడించింది. ఈ బంగారు మాస్క్ తయారీ కోసం 18 క్యారెట్ల తెల్ల బంగారం, 3,600 తెల్ల, నల్ల డైమండ్లను ఉపయోగించి డిజైన్ చేశారు. దీన్ని చూస్తే మిలమిలా మెరిసిపోతుంది. 
 
అంతేకాదు ఈ మాస్క్‌కు N99 ఫిల్టర్లను కూడా అమర్చారు. ఇంత విలువైన మాస్క్‌ను కస్టమర్ ఎంతో ఇష్టంగా తయారు చేపించుకున్నాడని ఇసాక్ లావేయ్ వెల్లడించారు. ఈ మాస్క్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments