Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజాలో బాంబుల మోత - ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:33 IST)
పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన గాజాలో మరోమారు బాంబుల మోత మోగుతోంది. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధ తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 13 యేళ్ళ బాలికతో పాటు.. 24 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని గాజా అధికారులు వెల్లడించారు. 
 
దీంతో గాజాకు చెందిన అనేక మంది సరిహద్దు ప్రాంతంలో గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా దిగ్బంధాన్ని నిరసిస్తూ గాజా పౌరులు ఇజ్రాయెల్ దళాలపై రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో ఒక సరిహద్దు దళ విభాగం పోలీసు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ సేనలు గాజాలోని 4 ఆయుధ తయారీ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి, ధ్వంసం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments