Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ మహిళ సవిత మృతితో గర్భస్రావంపై ఐర్లాండ్ రెఫరెండం

2012 అక్టోబరులో ఓ భారతీయ మహిళ సవిత హలప్పనావర్ ఐర్లాండ్‌లో అబార్షన్ చేయకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. తల్లి ప్రాణానికి, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి ప్రాధాన్యం ఇచ్చే ఐరిష్ ప్రభుత్వం గర్భస్రావంపై ఎన్నో

Webdunia
శనివారం, 26 మే 2018 (10:21 IST)
2012 అక్టోబరులో ఓ భారతీయ మహిళ సవిత హలప్పనావర్ ఐర్లాండ్‌లో అబార్షన్ చేయకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. తల్లి ప్రాణానికి, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి ప్రాధాన్యం ఇచ్చే ఐరిష్ ప్రభుత్వం గర్భస్రావంపై ఎన్నో ఏళ్లుగా కఠిన చట్టాలు అమలు చేస్తోంది. కేథలిక్ దేశమైన ఐర్లండ్‌లో ఈ చట్టాలను ఉల్లంఘిస్తే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 
 
అయితే, అదే చట్టం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. మహిళ ప్రాణాలు తీసే ఇటువంటి చట్టాలను ఎత్తివేయాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. 
 
ఈ ఉద్యమానికి ప్రభుత్వం ప్రస్తుతం దిగొచ్చింది. ఫలితంగా గర్భస్రావంపై రెఫరెండం నిర్వహించింది. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు రెఫరెండం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఓటింగ్‌లో ప్రధాని లియో వారడ్కర్ కూడా ఓటు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments