Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ పాలనలో అంతా దరిద్ర్యం.. కిమ్ సైన్యం చేతిలో నలిగిపోయాం.. నరకం అనుభవించాం..

ఉత్తర కొరియాలో మహిళలు అనుభవించే నరకాన్ని ఆ దేశం నుంచి తప్పించుకున్న మహిళ బాహ్య ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు వెల్లడించింది. కిమ్ పరివారంలోని వారంతా తమను తాము రాజులుగా భావిస్తారని హీ యోన్ లిమ్ (26) అనే

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (15:58 IST)
ఉత్తర కొరియాలో మహిళలు అనుభవించే నరకాన్ని ఆ దేశం నుంచి తప్పించుకున్న మహిళ బాహ్య ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు వెల్లడించింది. కిమ్ పరివారంలోని వారంతా తమను తాము రాజులుగా భావిస్తారని హీ యోన్ లిమ్ (26) అనే బాధిత మహిళ వాపోయింది. 
 
లిమ్ టీనేజ్‌లో ఉండగా.. కిమ్ సైన్యం ఆమెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను సెక్స్ బానిసగా కిమ్ పరివారం ఇళ్లకు తిప్పారు. ఒకరి తర్వాత ఒకరింటికి సెక్స్ బానిసలుగా పంపుతారని... తనలాంటి ఎందరో యువతులు సెక్స్ బానిసలుగా మగ్గుతున్నారని చెప్పింది. 
 
తామంతా కిమ్ పరివారం చేతుల్లో నలిగిపోతూ.. నరకం అనుభవించామని తెలిపారు. కిమ్ పాలనలో ప్రజలంతా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని తెలిపింది. సెక్స్ బానిసలు నచ్చకపోయినా.. గర్భం దాల్చినా.. ఏదైనా తప్పు చేసినా వారిని కనిపించకుండా చేస్తారని వాపోయారు. పోర్నోగ్రఫీ చూశారనే కారణంతో సంగీత బృందంలోని 11మంది సభ్యులను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి ఎయిర్ క్రాఫ్ట్ గన్‌లతో కాల్చిపారేశారు. 
 
అనంతరం వారి శరీరాలను ఆర్మీ యుద్ధ ట్యాంకులతో తొక్కించారన్నారు. కిమ్ జాంగ్ ఉన్‌కు విశ్వాసంగా లేరని అనిపిస్తే.. వారిని వెంటనే ఉరితీస్తారన్నారు. అతికష్టం మీద ఉత్తరకొరియా నుంచి చైనాకు.. అక్కడి నుంచి దక్షిణ కొరియా చేరుకున్నామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం