Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 మీటర్ల కొండచిలువ మనిషిని మింగేసింది..కడుపు చీల్చి చూస్తే?

అదృశ్యమైన ఓ వ్యక్తి కొండచిలువ కడుపులో నుంచి విగత జీవుడిగా బయటపడ్డాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అక్బర్ (25) అనే వ్యక్తి పామాయిల్‌ తోట నుంచి తిరిగి వస్తుండగా కనిపిం

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (18:02 IST)
అదృశ్యమైన ఓ వ్యక్తి కొండచిలువ కడుపులో నుంచి విగత జీవుడిగా బయటపడ్డాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అక్బర్ (25) అనే వ్యక్తి పామాయిల్‌ తోట నుంచి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయాడు. అక్బర్ కనిపించట్లేదని అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇదిలా ఉంటే.. అక్బర్ పొలం వద్ద కాలువలో 23 అడుగుల కొండచిలువ కదలలేని స్థితిలో పడివుండటాన్ని స్థానికులు గమనించారు. అక్బర్‌ను అదే మింగేసి ఉంటుందనే అనుమానంతో దాని కడుపు చీల్చి చూడగా అందులో అక్బర్ మృతదేహం కనపడింది. ఈ పాము ఏడు మీటర్లున్నదని.. అక్బర్‌ను మింగేటప్పుడు.. అతనిని వెంటాడి.. తప్పించుకోని విధంగా అతనిని చుట్టేసి వుంటుందని.. అందుకే అతడు ప్రాణాలతో బయటపడలేకపోయాడని స్థానికులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments