Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిపై కక్ష.. కుమార్తెను కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో 9 రోజులపాటు అత్యాచారం..

తండ్రిపై కక్ష సాధించుకోవడానికి కుమార్తెను వాడుకున్నారు కామాంధులు. తండ్రిపై అక్కసుతో 16 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. అంతేగాకుండా 9 రోజుల పాటు నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (17:46 IST)
తండ్రిపై కక్ష సాధించుకోవడానికి కుమార్తెను వాడుకున్నారు కామాంధులు. తండ్రిపై అక్కసుతో 16 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. అంతేగాకుండా 9 రోజుల పాటు నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఒడిశాలో ఈ కిరాతకం జరిగింది.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత పంచాయితీ ఎన్నికల్లో నిందితులు వ్యతిరేకించిన వారికి తన తండ్రి మద్దతివ్వడం వల్లే తనపై దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది.

 వివరాల్లోకి వెళితే.. మార్చి 9వ, తేదిన అర్ధరాత్రి యువతి ఇంట్లో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి తొలుత బాధితురాలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడని.. కిడ్నాప్ చేసేందుకు అతనికి మరో నలుగురు సహకరించారని పోలీసులు చెప్పారు. 
 
అంతేగాకుండా బాధితురాలిని చేతులు, కాళ్ళు కట్టేసి ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఆమెపై అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. దాదాపు 9 రోజుల పాటు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని.. దీంతో బాధితురాలు ఆమె తండ్రి కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments