Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్ టీవీ తెరపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (10:19 IST)
భారత్ అంటేనే పాకిస్థాన్ పాలకులు లేదా ప్రజలు లేదా ఉగ్రవాదులు పగతో రగిలిపోతుంటారు. అలాంటిది ఆ దేశానికి చెందిన ప్రముఖ టీవీ చానెల్ తెరపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ పతాకం కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ అనే సందేశం వచ్చింది. 
 
ఇంతకీ ఇలా చేసింది ఆ టీవీ చానెల్ యాజమాన్యం కాదు. హ్యాకర్లు. పాకిస్థాన్ ప్రముఖ టీవీ చానెళ్ళలో ఒకటి డాన్. ఈ టీవీని హ్యాకర్లు హ్యాక్ చేశాడు. ఫలితంగా భారత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే' (స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు) అనే సందేశాన్ని కూడా జత చేశారు.
 
పాకిస్థాన్ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు డాన్‌ న్యూస్ ఛానల్‌లో భారత జెండా ఎగిరినట్లు సమాచారం. అయితే దీని మీద డాన్ న్యూస్ చానల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments