Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్ టీవీ తెరపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (10:19 IST)
భారత్ అంటేనే పాకిస్థాన్ పాలకులు లేదా ప్రజలు లేదా ఉగ్రవాదులు పగతో రగిలిపోతుంటారు. అలాంటిది ఆ దేశానికి చెందిన ప్రముఖ టీవీ చానెల్ తెరపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ పతాకం కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ అనే సందేశం వచ్చింది. 
 
ఇంతకీ ఇలా చేసింది ఆ టీవీ చానెల్ యాజమాన్యం కాదు. హ్యాకర్లు. పాకిస్థాన్ ప్రముఖ టీవీ చానెళ్ళలో ఒకటి డాన్. ఈ టీవీని హ్యాకర్లు హ్యాక్ చేశాడు. ఫలితంగా భారత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే' (స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు) అనే సందేశాన్ని కూడా జత చేశారు.
 
పాకిస్థాన్ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు డాన్‌ న్యూస్ ఛానల్‌లో భారత జెండా ఎగిరినట్లు సమాచారం. అయితే దీని మీద డాన్ న్యూస్ చానల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments