Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్ టీవీ తెరపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (10:19 IST)
భారత్ అంటేనే పాకిస్థాన్ పాలకులు లేదా ప్రజలు లేదా ఉగ్రవాదులు పగతో రగిలిపోతుంటారు. అలాంటిది ఆ దేశానికి చెందిన ప్రముఖ టీవీ చానెల్ తెరపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ పతాకం కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ అనే సందేశం వచ్చింది. 
 
ఇంతకీ ఇలా చేసింది ఆ టీవీ చానెల్ యాజమాన్యం కాదు. హ్యాకర్లు. పాకిస్థాన్ ప్రముఖ టీవీ చానెళ్ళలో ఒకటి డాన్. ఈ టీవీని హ్యాకర్లు హ్యాక్ చేశాడు. ఫలితంగా భారత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే' (స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు) అనే సందేశాన్ని కూడా జత చేశారు.
 
పాకిస్థాన్ కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు డాన్‌ న్యూస్ ఛానల్‌లో భారత జెండా ఎగిరినట్లు సమాచారం. అయితే దీని మీద డాన్ న్యూస్ చానల్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments