Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సైనికులను చంపేశాం.. హఫీజ్ :: ఉత్తుత్తిదేనన్న భారత్

భారత సైనికుల్లో 30 మందిని హత్య చేశామంటూ ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఆడియోలో చేసిన ప్రకటన ఉత్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (14:55 IST)
భారత సైనికుల్లో 30 మందిని హత్య చేశామంటూ ఉగ్ర సంస్థ జమాత్‌ ఉద్‌దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ ప్రకటించాడు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. దీనిపై భారత్ స్పందించింది. ఈ ఆడియోలో చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని పేర్కొంది. 
 
యూరీ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర తండాలపై సర్జికల్ స్ట్రైక్ జరిపి భారీ సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టిన విషయంతెల్సిందే. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అంతేనా పాకిస్థాన్‌తో పాటు ఉగ్ర సంస్థలు రగిలిపోయాయి. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని వివిధ రకాల ప్లానులు వేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో భారత్‌ జరిపిన లక్షిత దాడులకు నిరసనగా తాము కూడా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నారు. ఈ దాడిలో 30 మంది భారత సైనికులు మృతిచెందారన్నారు. ఈ మేరకు ఒక ఆడియో టేప్‌ని విడుదల చేశాడు. అయితే అటువంటివి ఏం జరగలేదని, సైనికులు ఎవరూ మృతిచెందలేదని, ముగ్గురు కార్మికులు మాత్రమే మృతిచెందారని భారత సైన్యం స్పష్టం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments