Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజులు తొడుక్కోలేదు.. ఒకసారి చేస్తే పదిసార్లు దాడి చేస్తాం.. భారత్‌కు పాక్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (17:13 IST)
భారత్‌కు పాకిస్థాన్ గట్టివార్నింగ్ ఇచ్చింది. ఒకసారి దాడి చేస్తే పది సార్లు తిరిగి దాడిచేస్తామంటూ హెచ్చరికలు చేసింది. లండన్‌లో మీడియాతో ఆర్మీ చీఫ్ జనరల్ ఒమర్ జావేద్ బజ్వాతో కలిసి పాకిస్థాన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ, తమ భూభాగంపై భారత్ ఒక్కసారి సర్జికల్ దాడి చేస్తే, మేము 10 సార్లు భారత్‌లోకి చొరబడి అటువంటి దాడులనే చేసి మా సత్తా చాటుతాం అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు.
 
ఏదైనా సాహసం చేసేముందు పాకిస్థాన్ సైనిక బలగాన్ని, తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను తమ సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి వున్నామన్నారు. 
 
పాకిస్థాన్‌లో మీడియాకు స్వాతంత్ర్యం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తమ దేశంలో ప్రసార మాధ్యమాల ప్రసారాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడం లేదనీ, వాటికి పూర్తి స్వాతంత్ర్యం ఉందని సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments