Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నిఘా బెలూన్ భారత గగనతలంపై తిరిగిందా?

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (21:40 IST)
Andaman
భారత్ గగనతలంపై గత ఏడాది ఓ భారీ చైనా బెలూన్ కనిపించిందని అధికారులు వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అంతకుముందు చైనా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గత ఏడాది అండమాన్ నికోబార్ దీవులపైనా ఆకాశంలో ఒక పెద్ద బలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణ శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కానీ అప్పట్లో అదేంటో ప్రజలకు, అధికారులకు అర్థం కాలేదు. 
 
భారత సైన్యం దీన్ని గుర్తించినప్పటికీ, కూల్చివేద్దామా వద్దా అని నిర్ణయం తీసుకునే లోపే నైరుతి దిశగా భూభాగాన్ని దాటి సముద్రతలం పైకి వెళ్లిపోయిందని ఓ కథనంలో వెల్లడించారు. 
 
అప్పట్లో దాన్ని వాతావరణ పరిశోధనల బెలూన్ అనే భావించారు. ఇటీవల చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన పరిణామాల నేపథ్యంలో.. దేశ రక్షణ వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. నాడు కనిపించిన బెలూన్ నిఘా వేసేందుకు ఉద్దేశించినదే అయ్యుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments