Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ నుంచి వాందరికీ ఈ-వీసా తప్పనిసరి : కేంద్రం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (15:49 IST)
తాలిబన్ హస్తగతమైన ఆప్ఘనిస్థాన్‌ దేశం నుంచి అనేక మంది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటివారిలో భారత్‌కు వచ్చే వారందరికీ ఈ-వీసా( e-Visa)లు త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గ‌తంలో ఇండియ‌న్ వీసాలు పొంది ఇప్పుడు మ‌న దేశంలోని లేని ఆఫ్ఘ‌న్ల వీసాల‌న్నింటినీ ర‌ద్దు చేసింది. ఆఫ్ఘ‌న్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గ‌ల్లంత‌య్యాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 
 
భారత్‌కు రావాల‌నుకుంటున్న ఆఫ్ఘ‌న్లు వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అధికారిక పోర్ట‌ల్‌ను కూడా సూచించింది. ww.indianvisaonline.gov.inలో ఆఫ్ఘ‌న్ జాతీయులు త‌మ ఈ-వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. 
 
ఇండియాకు రావాల‌ని అనుకుంటున్న ఆఫ్ఘ‌న్ జాతీయుల ద‌ర‌ఖాస్తుల‌ను వేగ‌వంతం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ నెల మొద‌ట్లో భార‌త ప్ర‌భుత్వం కొత్త‌గా ఈ-వీసాల‌ను జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉన్న వీసా కేట‌గిరీల‌లో దేని కిందికీ రాని వీసాల కోసం కొత్త‌గా ఈ e-Emergency X-Misc Visa జారీ చేయ‌నున్న‌ట్లు హోంశాఖ చెప్పింది. ఈ వీసాలను నిర్ధిష్ట కాల ప‌రిమితితో జారీచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments