Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు షాకిచ్చిన భారత్ .. ఎందుకు?

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (17:38 IST)
భారత యువకుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నడుచుకుంటున్న చైనాకు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఈ మేరకు తన సభ్య విమానయాన సంస్థలకు సమాచారం అందించింది. 
 
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఏప్రిల్ 20 నాటి ఆదేశంలో భారతదేశాన్ని ప్రస్తావిస్తూ 'చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు మంజూరు చేయబడిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. '10 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో కూడిన టూరిస్ట్ పర్మిట్‌లు ఇకపై చెల్లవని ఐఏటీఏ పేర్కొంది. ఐఏటీఏ అనేది 290 మంది సభ్యులతో కూడిన బహుళజాతి విమానయాన సంస్థ. ప్రపంచ విమాన ప్రయాణాలలో 80 శాతం కంటే ఎక్కువ ఈ సంస్థ ద్వారా జరుగుతుంటాయి. ఇపుడు  చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేయాలని కోరడం చైనాకు గట్టి ఎదురుదెబ్బే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments