Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా

Webdunia
గురువారం, 23 జులై 2020 (12:16 IST)
భారత్‌తో మళ్లీ చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. లడఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి వెళ్లిన బలగాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్ మోహన్ రేఖ వైపు మళ్లీ వచ్చాయి. దాదాపు 40 వేల మంది సైనికులు అక్కడ మోహరించి చైనా రెచ్చగొడుతోంది. దీంతో భారత సైన్యం కూడా అప్రమత్తమైంది.
 
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో వైమానిక దళాలను అప్రమత్తం చేసి యుద్ధ సామగ్రిని తరలిస్తోంది. అలాగే సరిహద్దుల వెంట నిత్యం చైనా కదలికలను పరిశీలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. 
 
మరోవైపు ఇటీవల జరిగిన ఒప్పందంలో భాగంగా ఫింగర్‌-5 ప్రాంతం నుంచి కూడా చైనా సైన్యం వెళ్లేందుకు ససేమిరా అనడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తోడు హాట్‌స్ప్రింగ్‌, గోగ్రాపోస్ట్‌ ప్రాంతాల్లో చైనా చేపట్టిన భారీ నిర్మాణాలను కొనసాగిసూనే ఉంది. దీనికి ధీటుగా భారత్‌ కూడా నిర్మాణాలు కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments